జిల్లా కలెక్టర్ - జీ.డి.నెల్లూరు ఎమ్మెల్యే జోక్యం చేసుకొని
దళిత ఆయమ్మ నిర్మల కు న్యాయం చేయాలి
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు
- ఏఐటీయూసీ నిరసన
చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు జిల్లా,కార్వేటినగరం మండలం, గోపిశెట్టిపల్లి పంచాయతీ,గోపీశెట్టిపల్లి దళితవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా ఆయమ్మగా పనిచేస్తున్న దళిత నిర్మలను రాజకీయ ఒత్తిడికి తలవగి 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆయమ్మ తొలగించి వేరే ఒకరిని పెట్టడం అన్యాయమని సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.నాగరాజు,జిల్లా అధ్యక్షులు వి. సీ. గోపీనాథ్,ఏఐటియుసి గౌరవ సలహాదారులు కే.మణి, నగర కార్యదర్శి దాసరి చంద్ర, పి.రఘు లు పాల్గొన్నారు అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ సిబ్బంది వేధించడం ఇలాంటి వారి పట్ల ఆడుకోవడం శోచనీయమన్నారు ఇలాంటి పద్ధతులకు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు

No comments:
Post a Comment