Sunday, 6 September 2026

అరగొండ అపోలో హాస్పిటల్ లో న్యూరో సర్జరీ వైద్య నిపుణులచే వైద్య చికిత్స శిబిరం

 అరగొండ అపోలో హాస్పిటల్ లో న్యూరో సర్జరీ వైద్య నిపుణులచే వైద్య చికిత్స శిబిరం

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


తవణంపల్లి సెప్టెంబర్ 5 తవణంపల్లి మండలం అపోలో అరగొండ హాస్పటల్ నందు సెప్టెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ప్రముఖ వైద్య సర్జన్ నిపుణులు డాక్టర్ సాయినాథ్ వారి బృందం వైద్య నిపుణులచే తలలోని గడ్డలు .తల గాయాలు. మెడ నొప్పి .సయాటికా. వెన్నునొప్పి .వెన్నుముక డిస్క్ సమస్య. వెన్నుపూస గాయాలు. పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, వాస్కులర్ న్యూరో సర్జరీ, క్లిప్పింగ్ రక్తనాళా బుడగ క్లిప్పింగ్ ఎం .వి. డి పర్ ట్రై జమినల్ న్యూరో ల్దియావర్ది బ్రో ప్లాలిష్టి కైపాప్లాష్టి పక్షవాతము  డికం ప్ర ష న్ సర్జరీ కోత కట్టు లేకుండా మెదడు మరియు వెన్నుముక ఆపరేషన్ చికిత్స శిబిరం జరిగింది మొత్తం 25 మంది హాజరయ్యారు ఇందులో న్యూరో సర్జరీస్ నాలుగు మంది సెలెక్ట్ చేసి వీరిని రాయితీతో చికిత్స చేయడం జరుగుతుందని  అరగొండ అపోలో హాస్పటల్ పి ఆర్ ఓ కమ్రుద్దీన్ తెలిపారు

No comments:

Post a Comment