ఈనెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ కమిషనర్
వ్రుందా మనోహర్ దేశాయి (SHRI VRUNDA MANOHAR DESAI), రాష్ట్రచేనేత మరియు జౌళి శాఖ, కమీషనర్, జి. రేఖ రాణి, నగిరి పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, సెప్టెంబర్,6: ఫస్ట్ న్యూస్ 4 యు
ఈనెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ కమిషనర్
వ్రుందా మనోహర్ దేశాయి (SHRI VRUNDA MANOHAR DESAI), మరియు మరియు రాష్ట్రచేనేత మరియు జౌళి శాఖ, కమీషనర్, శ్రీమతి జి. రేఖ రాణి, నగిరి పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు అనిజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
08.09.2026 న ఉదయం 11:30 నుండి నగిరి పట్టణం నందుగల Integrated Textile and Apperal Centre,, Nagari (ITDAC) మరియు స్థానికముగా గల పవర్లుం ఉత్పత్తి కేంద్రములను మరియు డైయింగ్ కేంద్రములను సందర్శిస్తారు
తదుపరి మ|| 3.30 గం|| నుండి SRI S,M.T.PONNUSWAMY SANKARAMMAL KALYANA MANDAPAM, రైల్వే స్టేషన్ వద్ద, ఏకాంబరకుప్పం నందు స్థానికముగా గల పవర్ లూము యూనిట్ హోల్డర్స్, పవర్ లూము స్టాక్ హోల్డర్స్, టెక్మైల్ యూనిట్స్, మరియు పరిశ్రమకు సంబంధించిన సంఘముల వారితో, కేంద్ర ప్రభుత్వము వారు నూతనముగా ప్రవేశపెట్టిన Textiles Statistical Returns System (TSRS) వ్యవస్థ నందు నమోదు చేసుకొనట గురించి, అందువలన ప్రయోజనముల గురించి, రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల జిల్లా లోని 3400 మంది పవర్ లూము యూనిట్ల వారికి అమలు చేసిన 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకము గురించి, అంతేకాక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వముల వారు నూతనముగా ప్రవేశపెట్ట బోవు పథకముల గురించి ఒక workshop ను నిర్వహించేదరు.
కావున యావన్మంది పవర్ లూము యూనిట్ హోల్డర్స్, పవర్ లూము స్టాక్ హోల్డర్స్, టెక్స్టైల్ ఉనిట్స్, మరియు Industries Associations వారు ఈ సమావేశమునకు హాజరై వారియొక్క సలహాలు మరియు సూచనలు వెల్లడించి, పవర్లూమ్స్ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలెనని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు

No comments:
Post a Comment